ఫకృద్దీన్ అలీ అహ్మద్

వికీపీడియా నుండి
Jump to navigationJump to search
ఫకృద్దీన్ అలీ అహ్మద్
ఫకృద్దీన్ అలీ అహ్మద్


పదవీ కాలం
24 ఆగస్టు 1974 – 11 ఫిబ్రవరి 1977
ప్రధాన మంత్రిఇందిరా గాంధీ
ఉపరాష్ట్రపతిబి.డి. జెట్టి
ముందువి. వి. గిరి
తరువాతబి.డి. జెట్టి (తాత్కాలిక)

వ్యక్తిగత వివరాలు

జననం(1905-05-13)1905 మే 13
ఢిల్లీ, బ్రిటీష్ ఇండియా
(ప్రస్తుత భారతదేశం)
మరణం1977 ఫిబ్రవరి 11(1977-02-11) (వయసు 71)
కొత్త ఢిల్లీ, ఢిల్లీ, భారతదేశం
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామిబేగం అబిదా అహ్మద్
సంతానం3
పూర్వ విద్యార్థిసెయింట్ కేథరీన్స్ కళాశాల, కేంబ్రిడ్జి
సెయింట్ స్టీఫెన్స్ కళాశాల, ఢిల్లీ
వృత్తిన్యాయవాది
మతంఇస్లాం

ఫక్రుద్దీన్ అలీ అహమద్ (మే 13, 1905ఫిబ్రవరి 11, 1977) భారతదేశానికి ఐదవ రాష్ట్రపతిగా 1974 నుండి 1977 వరకూ పనిచేసాడు.[1][2] ఫక్రుద్ధీన్ 1905, మే 13ఢిల్లీలో జన్మించాడు. అత్యధికంగా ఆర్డినెన్సులు జారీచేసిన రాష్ట్రపతిగా రికార్డులకెక్కాడు. స్వతంత్రోధ్యమకాలంలో చురుకుగా పాల్గొన్న ఫక్రుద్దీన్ 1966 నుండి రాష్ట్రపతి అయ్యేంతవరకూ కేంద్రమంత్రిగా పనిచేసాడు. రాష్ట్రపతిగా పదవిలో ఉన్నపుడే 11.02.1977 న మరణించాడు.

ఫక్రుద్దీన్ అలీ అహమద్ సమాధి

మూలాలు

ఇవి చూడండి

  • ఎం.ఎ.నాయుడు రాసిన ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, 1975
  • అత్తర్ చంద్ రాసిన ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, 1975.
  • జనక్ రాజ్ జై (2003). "ఫక్రుద్దీన్ అలీ అహ్మద్". ప్రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా, 1950-2003. దయ బుక్స్. p. 101. ISBN 81-87498-65-X.
  • రాష్ట్రపతి భవనం

బయటి లింకులు

మార్గదర్శకపు మెనూ