పవని నిర్మల ప్రభావతి

పవని నిర్మల ప్రభావతి అగ్రశ్రేణి కథా, నవలా రచయిత్రి. ఈమె 1933, మార్చి 12వ తేదీన ఒంగోలులో విప్పగుంట వెంకట నరసింహారావు, సరస్వతమ్మ దంపతులకు జన్మించింది[1]. ఈమె ఎస్.ఎస్.ఎల్.సి వరకు చదువుకుంది. ఈమె భర్త పేరు పవని శ్రీధరరావు. ==రచనలు==varun

కథాసంపుటాలు

  1. అనాథ
  2. ఎదలో ముల్లు
  3. నాగరికత నవ్వుతోంది
  4. పాలఘాటు పిల్ల
  5. భగవాన్ నేనేమీ కోరను
  6. స్త్రీ
  7. హనీమూన్

నవలలు

  1. శలభాలు
  2. ఉదయకిరణాలు
  3. శాపగ్రస్తులు
  4. రాలినపూలు
  5. ఓ జరుగుతున్న కథ
  6. నాలుగిళ్ల లోగిలి
  7. శేషప్రశ్నలు
  8. పాములూ నిచ్చెనలూ
  9. ముగింపేమిటి?
  10. కప్పలు
  11. మండోదరి మళ్ళీ పుట్టింది
  12. మనుషులు మనసులు
  13. మనస్తత్వాలు
  14. పంజర కీరాలు
  15. సప్తవర్ణాలు
  16. శిథిలాల నుండి శిఖరాలకు
  17. ఈ జీవిత సంధ్యాసమయంలో

ఆధ్యాత్మికం

  1. భవాని సౌందర్యలహరి[2]
  2. శివదూతీ! సప్తశతీ!
  3. శ్రీ లలితానామ సహస్ర స్త్రోత్ర సర్వస్వం
  4. శ్రీ శిరిడీ సాయినాథ భాగవతము

కథలు

ఆమె వ్రాసిన కథలు వివిధ పత్రికలలో ప్రచురింపబడినవి.[3]

  • అద్దంలో ప్రతిబింబాలు [4]
  • అనాథ
  • అనామికపుస్తకం
  • అభిమాన సినీతార [5]
  • అమ్మా...యువమాసం
  • అలవాటైన స్వర్గంజాగృతి
  • ఆద్యంతాల మధ్యపుస్తకం-ప్రత్యేకం
  • ఆఫ్టర్ థర్టీపైస్-జ్యోతి
  • ఆశాకిరణంపుస్తకం-ప్రత్యేకం
  • ఆస్తి నాస్తి

మరణం

ప్రకాశం జిల్లా, లింగసముద్రము మండలంలోని మొగిలిచర్లలో 2015, మే 27 న మరణించారు.

మూలాలు