కె. రామలక్ష్మి

ప్రముఖ రచయిత్రి

కె. రామలక్ష్మి (1930, డిసెంబరు 31 - 2023, మార్చి 3) ప్రముఖ రచయిత్రి.[1]

కె. రామలక్ష్మి
జననం(1930-12-31)1930 డిసెంబరు 31
కోటనందూరు, కాకినాడ జిల్లా, ఆంధ్రప్రదేశ్
మరణం2023 మార్చి 3(2023-03-03) (వయసు 92)
హైదరాబాదు, తెలంగాణ
ప్రసిద్ధిరచయిత్రి
మతంహిందూ
భార్య / భర్తఆరుద్ర
పిల్లలుముగ్గురు కూతుళ్ళు

జననం, విద్య

రామలక్ష్మీ 1930, డిసెంబరు 31న తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కాకినాడ జిల్లా, కోటనందూరులో జన్మించారు. మద్రాసు విశ్వవిద్యాలయం బి.యే. పట్టభద్రులు.

సాహిత్య ప్రస్థానం

1951 నుండీ రచనలు చేశారు. ఆంగ్ల, ఆంధ్ర సాహిత్యం, ప్రాచీనాంధ్రసాహిత్యం చదివారు. తెలుగు స్వతంత్రలో ఇంగ్లీషు విభాగానికి ఉపసంపాదకులుగా పనిచేశారు. అనువాదాలు కూడా చేశారు. స్త్రీ సంక్షేమ సంస్థలలో పనిచేశారు. ఈమె రామలక్ష్మి ఆరుద్ర అన్న కలంపేరుతో కూడా రచనలు చేశారు.[2]

వ్యక్తిగత జీవితం

1954లో కవి, సాహిత్యవిమర్శకుడు ఆరుద్రతో వివాహమయింది. వీరికి ముగ్గురు కుమార్తెలు.

నవలలు

కథాసంకలనాలు

  • నీదే నాహృదయం
  • అద్దం
  • ఒక జీవికి స్వేచ్ఛ

పురస్కారాలు

మరణం

రామలక్ష్మీ 2023, మార్చి 3న హైదరాబాద్‌లోని మలక్‌పేటలో మరణించారు.[4]

వనరులు

బయటి లింకులు