1734

1734 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క సాధారణ సంవత్సరము.

సంవత్సరాలు:1731 1732 1733 - 1734 - 1735 1736 1737
దశాబ్దాలు:1710లు 1720లు - 1730లు - 1740లు 1750లు
శతాబ్దాలు:17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం

సంఘటనలు

  • జనవరి 8:1731 అక్టోబరులో ఆస్ట్రియాలోని సాల్జ్‌బర్గ్‌కు చెందిన రోమన్ కాథలిక్ బిషప్ బహిష్కరించిన సాల్జ్‌బర్గర్లు, లూథరన్లు, అమెరికాలోని బ్రిటిష్ కాలనీ అయిన జార్జియాకు ప్రయాణమయ్యారు. [1]
  • ఢిల్లీలో జంతర్ మంతర్ వేధశాల నిర్మాణం.

జననాలు

రఘునాథరావ్
  • మార్చి 7: నిజాం అలీ ఖాన్ అసఫ్ ఝా II 1762, 1803 మధ్య హైదరాబాద్ రాజ్యానికి 2 వ నిజాం (మ. 1803)
  • ఏప్రిల్ 17: తక్సిన్, థాయిలాండ్ రాజు (మ .1782 )
  • మే 23: ఫ్రాంజ్ మెస్మర్, ఆస్ట్రియన్ వైద్యుడు, ఇతని పేరు మీద సమ్మోహనవిద్య "మెస్మరిజం" వ్యాప్తిచెందింది (మ .1815 )
  • ఆగస్టు 10: నాంగ్డావ్గి, బర్మా రాజు (మ .1763 )
  • ఆగష్టు 18: రఘునాథరావ్ మరాఠా సామ్రాజ్యానికి 13వ పేష్వా (మ.1783)
  • తేదీ తెలియదు: రోహాల్ ఫకీర్, పాకిస్తానీ సాధు కవి, మార్మికుడూ (d. 1804 )
  • తేదీ తెలియదు: రఘునాథరావ్, మరాఠా సామ్రాజ్యానికి చెందిన 13వ పేష్వా. (మ.1783)
  • తేదీ తెలియదు: చామరాజ వడయార్ VI వారసుడిగా కృష్ణరాజ వడయార్ II మైసూరు రాజయ్యాడు

మరణాలు

పురస్కారాలు

మూలాలు

"https:https://www.search.com.vn/wiki/index.php?lang=te&q=1734&oldid=3026661" నుండి వెలికితీశారు