మేగావతి సుకర్ణోపుత్రి
దియా పెర్మాతా మేగావతి సెతియావతి సుకర్ణోపుత్రి,[1] (pronunciation (help·info) జననం 23 జనవరి 1947), సాధారణంగా మేగావతి అన్న పేరుతో ప్రసిద్ధురాలు, ఆమె ఇండోనేషియా రాజకీయవేత్త, 23 జూలై 2001 నుంచి 20 అక్టోబర్ 2004 వరకూ ఇండోనేషియా అధ్యక్షురాలిగా పనిచేశారు.
మేగావతి ఇండోనేషియా డోమోక్రటిక్ పార్టీ ఆప్ స్ట్రాగుల్ నాయకురాలుగా పనిచేశారు.(PDI-P), ఇది ఇండోనేషియా లో ఒక పెద్ద రాజకీయ పార్టీ .ఈమె ప్రదమ ఇండోనేషియ అధ్యక్షురాలు సుకర్ణ కూతురు
మేగావతి ఒక్కరే మహిళ అధ్యక్షురాలుగ పనిచేస్తున్నారు.ముస్లిం మతం సంఖ్యాత దేశంగా దారి చూపిన పదహారు వ క్ష్మమహిళ.
మేగావతి ఇండోనేషియా డోమోక్రటిక్ పార్టీ ఆప్ స్ట్రాగుల్ నాయకురాలుగా పనిచేశారు.(PDI-P), ఇది ఇండోనేషియా లో ఒక పెద్ద రాజకీయ పార్టీ .ఈమె ప్రదమ ఇండోనేషియ అధ్యక్షురాలు సుకర్ణ కూతురు.
మేగావతి ఒక్కరే మహిళ అధ్యక్షురాలుగ పనిచేస్తున్నారు.ముస్లిం మతం సంఖ్యాత దేశంగా దారి చూపిన పదహారు వ క్ష్మమహిళ.